సజ్జలు - Pearl Millet
ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువుగా వాడే ధాన్యాలలో వరి
ప్రధానమైనది.
మన భారతీయులు ఎక్కువుగా వరి నుంచి వచ్చే బియ్యాన్ని అన్నం ఇంకా ఇతర రూపంలో ఒండుకొని తింటారు.
ప్రపంచంలో మొత్తం జనాభాలో వరి తరువాత ఎక్కువగా వాడబడుతున్న
ఆహారధాన్యం గోధుమ మాత్రమే.
ఇది ప్రపంచ ఆహార కొరత తీర్చడం లో రెండవ స్థానం లో ఉందని
చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా ప్రపంచంలో చాలా
ప్రాంతాల్లో గోధుమలే ప్రధాన ఆహారం. గోధుమలను ప్రపంచవ్యాప్తంగా చాలా
రకరకాలుగా వాడతారు.